దబంగ్ సిరీస్లో భాగంగా సల్మాన్ ఖాన్ మరోసారి చుల్బుల్ పాండేగా ప్రేక్షకులు, ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20 తేదీన
రూలర్ చిత్రం బాలకృష్ణ-కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో రూపొందించారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. ఒకప్పటి
ప్రముఖ రంగస్థల కళాకారుడు, బాలీవుడ్ నటుడు డాక్టర్ శ్రీరామ్ లాగూ(92) కన్నుమూశారు. వయసు వల్ల వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామ్ లాగూ పుణెలోని తన నివాసంలో తుది
పౌరసత్వ చట్టంపై గళమెత్తిన ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని బాలీవుడ్ సినీ ప్రముఖులు ఖండించారు. ఈ చట్టంపై నిరసన తెలిపే హక్కు లేకుండా
తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రాణాలు పోయినా అనుమతించేది లేదని అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ద్వారా అస్సాం ప్రజలకు కలుగుతున్న
జవహర్ లాల్ నెహ్రూపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా పాయల్ రోహాత్గీ వ్యాఖ్యలు చేసిన సుప్రసిద్ధ మోడల్, బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గీని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెహ్రూ
నటుడు సాయి తేజు, రాశీఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా
నేడు నటుడు నందమూరి బాలకృష్ణ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ‘రూలర్’ సినిమా డిసెంబరు 20న విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామి వారిని
దీపికా పదుకొనే మరో అరుదైన పురస్కారం అందుకోనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అందజేసే క్రిస్టల్ అవార్డ్కు దీపికా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టల్ పురస్కారం పొందిన నలుగురిలో దీపిక