ఇటీవల రాఘవ లారెన్స్ అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అందులో దర్బార్ ఆడియో వేడుకలో రజనీకాంత్ పై తన ఆరాధ్యభావం గురించి చెబుతూ, బాల్యంలో కమల్ హాసన్ సినిమా
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీ సూపర్ హిట్ అందుకున్నాయి. నాపేరు సూర్య ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత
నటుడు ఆది సాయికుమార్ పుట్టినరోజు (డిసెంబర్ 23) సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
విశాఖలో రాజధాని నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల నుండే భారీ స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామని సీఎం జగన్ చెప్పడాన్ని టాలీవుడ్ ప్రముఖులు
మహేష్ బాబు నటనతో పాటుగా పలు వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఏబీఎన్ మాల్స్ పేరుతో మల్టీప్లెక్స్లు కూడా
రెండు దశాబ్దాల నుండి తమిళ తెరపై నవ్వుల జల్లులు కురిపించిన వైగైపుయల్ వడివేలు డిజిటల్ ప్లాట్ఫాంలో అడుగుపెడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆయన ఒక వెబ్సిరీస్లో నటించేందుకు
అక్కినేని సమంత ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియేంటెడ్ సినిమాలతోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ముందుగా చేసిన
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు, సుమన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల సినిమాలకు ఎడిటర్గా పని చేసిన మురళి( 64) డిసెంబర్
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా రూపొందుతున్న చిత్రం “రొమాంటిక్”. ఈ సినిమా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరిజగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.