telugu navyamedia

telugu crime news updates

వృత్తి జడ్జి.. చేసేదేమో… వరకట్న వేధింపులు..! చదివితే ఉన్నమతి పోయిందంటే ఇదే.. !!

vimala p
ఒక జడ్జి అయిఉంది వరకట్న కేసు ఎదుర్కొంటున్నాడు ఈ హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ నూతి రామ్మోహనరావు. ఆయన కోడలు, తన భర్త అత్తామామలు కలిసి తనను

జాన్సన్ అండ్ జాన్సన్‌కు .. షాక్ .. షాంపూ ల అమ్మకం నిలిపివేత..

vimala p
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్‌లో పేరుపొందిన జాన్సన్ అండ్ జాన్సన్‌కు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేసే

భద్రతా విషయాలపై .. ఆకతాయిల వెకిలి చేష్టలు, ..పొరపాటున నిజాలైతే..!

vimala p
ఇటీవల శ్రీలంక లో ఉగ్రదాడులతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. దేశంలో కూడా అప్రమత్తతగా ఉండాలని ఇంటెలిజెన్స్ నుండి నివేదికలు రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ పరిణామాల

అమెరికాలో .. ప్రార్థనాలయంలో .. కాల్పులు..

vimala p
శ్రీలంక బాంబు పేలుళ్లను మరిచిపోక ముందే, అమెరికా నెత్తురోడింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరంలోని ఓ యూదు ప్రార్థనాలయంలోకి చొరబడ్డ దుండగులు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు

ఏపీలో .. ఎన్నికల వేళ .. నకిలీ అధికారుల మేళ ..

vimala p
ఏపీలో జరుగుతున్నవి చాలవు అన్నట్టుగా, ఎన్నికల వేళ నకిలీ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాము పోలీసులమని, ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పిన ఓ బృందం

వేసవి సెలవులలో .. తరగతులు, అందుకే శ్రావణి హత్య.. : పోలీసులు

vimala p
శ్రావణి హత్య కేసులో నిందితుల వేటలో ఉన్న పోలీసులు, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఆమె చదువుతున్న సెరినిటీ మోడల్ స్కూల్ పైనా కేసు పెట్టారు.

మరో ఇంటర్ విద్యార్థిని .. ఆత్మహత్య..

vimala p
మరో విద్యార్థిని తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పుకు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది.

మాకు రక్షణ పెంచండి.. నాన్న విడుదలయ్యాడు.. : అమృత

vimala p
ఇరు రాష్ట్రాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే ఆవేశంతో… ప్రణయ్

మరోసారి నగరంలో .. డ్రగ్స్ వెలుగులోకి..గోవా తరువాత హైదరాబాదే.. !

vimala p
మరో సారి హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు సీపీ అంజన్ కుమార్ తెలిపారు. మీడియాతో ఆయన

శ్రీలంక తరువాత .. భారత్ .. నిఘా హెచ్చరిక

vimala p
ఇటీవల శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు.. భారత్‌పైనా కన్నేశారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించారని పేర్కొంటూ కేంద్ర నిఘా సంస్థ

మూడురోజుల క్రితం మిస్ .. నేడు శవమైన బాలుడు.. హత్యేనా !!

vimala p
గుంటూరు జిల్లా మాచర్లలో మూడు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు సాత్విక్ అలియాస్ సిద్దూ శవమై కనిపించాడు. దీనితో బాలుడి

సీబీఐ విచారణలో … సుజనా చౌదరి.. రెండు బ్యాంకులకు టోపీ.. !!

vimala p
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరయ్యే నిమిత్తం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఎండీ