ఇటీవల శ్రీలంక లో ఉగ్రదాడులతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. దేశంలో కూడా అప్రమత్తతగా ఉండాలని ఇంటెలిజెన్స్ నుండి నివేదికలు రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ పరిణామాల
శ్రీలంక బాంబు పేలుళ్లను మరిచిపోక ముందే, అమెరికా నెత్తురోడింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరంలోని ఓ యూదు ప్రార్థనాలయంలోకి చొరబడ్డ దుండగులు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు
ఏపీలో జరుగుతున్నవి చాలవు అన్నట్టుగా, ఎన్నికల వేళ నకిలీ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాము పోలీసులమని, ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పిన ఓ బృందం
మరో విద్యార్థిని తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పుకు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది.
ఇరు రాష్ట్రాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే ఆవేశంతో… ప్రణయ్
ఇటీవల శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు.. భారత్పైనా కన్నేశారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించారని పేర్కొంటూ కేంద్ర నిఘా సంస్థ