ఉగ్రవాదం విషయంలో భారత్ కు మరో కొత్త తలనొప్పి ఎదురయింది. భారత్ లో పూర్తిస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిరాతక ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్
పాక్ దేశం ముందడుగు, శాంతివైపు సరికొత్త అడుగు. ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయిద్, మసూద్ అజార్తో పాటు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం పాలవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న
ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలవగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ లోని ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన వీరంతా హిమాచల్ప్రదేశ్, ఉనా
ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్సభ నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నించిన “బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్” కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో
మహిళల రక్షణపై ఎన్ని చట్టాలు వచ్చినా.. అత్యాచారాలు మాత్రం ఆగటంలేదు. ఇటీవల సామూహిక అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజాగా, రాజస్థాన్ లో కామాంధులు రెచ్చిపోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీస్ అధికారి మెల్విన్ దేశ్ముఖ్ కుటుంబం తమిళనాడులో
ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్కు చెందిన బీజేపీ నేత గుల్ మొహమ్మద్ మిర్ (60)ను కాల్చి చంపారు. దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా నౌగామ్లో శనివారం సాయంత్రం ఈ ఘటన
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిపై, యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ,