telugu navyamedia

telugu business news updates

భారీ లాభాలతో … నాట్కో ఫార్మా …

vimala p
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా రూ.143 కోట్ల లాభాలు నమోదు

జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులకు … భారత పరిశ్రమల సమాఖ్య హామీ …

vimala p
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టే అంశంలో తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఐఐ సభ్యులు నేడు

పదిగ్రాముల బంగారం ధర … 45వేలు మించనుందా … !!

vimala p
దేశీయ అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి గత కొన్ని రోజులు గా ధరలు పెరుగుతునే ఉన్నాయి. త్వరలో పది గ్రాముల బంగారం ధర నలభై వేలకు

భారీ ఆఫర్లతో … రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్‌…

vimala p
రిలయన్స్ డిజిటల్ మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధం అయ్యింది. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెస్ట్ టెక్నాలజీ

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో

హ్యుందాయ్‌ ఐ 10 సిరీస్ : … బుకింగ్స్ ప్రారంభం…

vimala p
హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ 2019 బుకింగ్స్‌ ను ప్రారంభించింది. కేవలం రూ.11 వేలకు ఈ కారును ప్రీ బుకింగ్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రాండ్ ఐ 10

బీపీ పీఎల్‌సీతో కలిసిన రిలయన్స్‌ .. 5500 పెట్రో పంపులకు ప్రణాళిక..

vimala p
బీపీ పీఎల్‌సీతో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త భాగస్వామ్యవ్యపారానికి తెరలేపింది. తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక

ఏపీసీఎం జగన్ చేతులమీదుగా .. కియా మరో కొత్త కారు .. ..

vimala p
ఈనెల 8న కియా కంపెనీ అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో తన కొత్తకారు ”సెల్తోస్‌”ను మార్కెట్లోకి విడుదలచేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కియా కంపెనీ

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో

అదానీ గ్రూప్ .. మరో సరికొత్త వ్యాపారం …

vimala p
అదానీగ్రూప్‌ పలు కీలక రంగాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. తాజాగా విమానయానరంగంలోకి ప్రవేశించనుంది. ప్రభుత్వం ఇటీవలే విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది.

బ్యాంకులకు .. భారీగా జరిమానా.. 50 లక్షలు ..

vimala p
ఆర్‌బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) మీద రూ.50లక్షల జరిమానా విధించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ ఖాతాలో చోటుచేసుకున్న మోసం గురించి వెల్లడించడంలో ఆలస్యమే కేంద్రబ్యాంకు చర్యకు కారణమని పీఎన్‌బీ

వొడాఫోన్ … ప్రతి రీచార్జి పై ఖచ్చిత బహుమతట ..

vimala p
టెలికం రంగంలో రోజురోజుకు పోటీ తీవ్రతరం అవుతుంది. దీనితో రోజు సరికొత్త ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, వొడాఫోన్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ