భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) జమ్ముకశ్మీర్లో పెట్టుబడులు పెట్టే అంశంలో తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో సీఐఐ సభ్యులు నేడు
రిలయన్స్ డిజిటల్ మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధం అయ్యింది. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెస్ట్ టెక్నాలజీ
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
బీపీ పీఎల్సీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త భాగస్వామ్యవ్యపారానికి తెరలేపింది. తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్ పంప్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక
ఈనెల 8న కియా కంపెనీ అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో తన కొత్తకారు ”సెల్తోస్”ను మార్కెట్లోకి విడుదలచేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ను కియా కంపెనీ
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
అదానీగ్రూప్ పలు కీలక రంగాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. తాజాగా విమానయానరంగంలోకి ప్రవేశించనుంది. ప్రభుత్వం ఇటీవలే విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) మీద రూ.50లక్షల జరిమానా విధించింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఖాతాలో చోటుచేసుకున్న మోసం గురించి వెల్లడించడంలో ఆలస్యమే కేంద్రబ్యాంకు చర్యకు కారణమని పీఎన్బీ
టెలికం రంగంలో రోజురోజుకు పోటీ తీవ్రతరం అవుతుంది. దీనితో రోజు సరికొత్త ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, వొడాఫోన్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ