ఇండియాలోనే మొట్టమొదటి సరిగా రోబోలతో సర్వింగ్ చేయిస్తున్న హోటళ్ గా, చెన్నై నగరంలోని ముగిలివాక్కం పోరూర్ ప్రాంతంలోని రోబోట్ రెస్టారెంట్లో చరిత్ర సృష్టించింది. దీనిలో రోబోలే వెయిటర్లుగా
టాటా గ్రూప్నకు సంబంధించిన సర్ దోరబ్జీ టాటా ట్రస్ట్కు ఐటీ శాఖ మినహాయింపును రద్దు చేసింది. డిసెంబర్ 31నే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ మరోసారి టిక్కెట్ల ధరలను భారీగా తగ్గించింది. అతి తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఆఫర్లను ప్రకటించింది.
హీరోమోటో కార్ప్, విద్యుత్తు వాహనాల విక్రయానికి వినూత్న ఆఫర్ను ప్రవేశపెట్టింది. మీ పాత పెట్రోల్ ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేస్తే రూ.6,000 లబ్ధి
నేడు మార్కెట్లు ప్రారంభం నుండి లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. కానీ వెంటనే
ఎస్బీఐ అంటేనే నమ్మకానికి గుర్తుగా భావించే సంస్థ; అందుకే దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా అవతరించింది. అలాంటి బ్యాంకు ఖాతాదారుల సమాచారం హ్యాక్ అయ్యింది. ఒక్కరిది కాదు,
నేడు కేంద్రం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దీనికి ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది. దానితో బడ్జెట్ ఈ సారికూడా పేలవంగా ఉందని అర్ధం అవటంతో మార్కెట్
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్బజార్..’సబ్స్సస్తా 5 దిన్’ పేరుతో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివెల్కు సిద్ధమైంది. ఈ నెల 23-27వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ సేల్ ఉంటుంది.
పెట్రోల్ ధరలు మళ్ళీ వరుస పెరుగుదలను నమోదుచేసుకుంటున్నాయి. గతంలో పైసాపైసా ఎలా తగ్గిందో, అలాగే పెరుగుతుండటం విశేషం. దీనితో అప్పటిలో తగ్గుదల, ఇప్పటి పెరుగుదల వినియోగదారులకు పెద్ద