అగ్ర రాజ్యాన్ని రోజుకో సంక్షోభం కుదిపేస్తోంది. మొన్న ఇరాన్, నిన్న చైనా దేశాలతో చెలరేగిన వివాదాల నుంచి తేరుకోక ముందే అమెరికాలో మరో అలజడి చెలరేగింది. అమెరికా
ఇవాళ సోనీ.. ఎక్స్పీరియా సిరీస్లో ఎక్స్పీరియా ఏస్ పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. రూ.31,190 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు జూన్ 1వ తేదీ
మే 30 నుండి క్రికెట్ మహాసంగ్రామం ఇంగ్లండ్లో మొదలు కానున్న సంగతి తెలిసిందే. 10 దేశాల మధ్య ఎంతో ఆసక్తికరంగా సాగనున్న బిగ్ ఫైట్ని వీక్షించేందుకు క్రికెట్
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
తొమ్మిది రోజుల వరుస నష్టాలకు తెరపడింది. సెన్సెక్స్, నిఫ్టీలు కోలుకోవడంతో ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 37,366 వద్ద, నిఫ్టీ
హువావే మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్ఫోన్ వై9 ప్రైమ్ 2019ను ఇవాళ సౌదీ మార్కెట్లో విడుదల చేసింది. రూ.18,170 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు
నేడు వన్ ప్లస్ సంస్థ 7 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.15 గంటలకు బెంగళూరు, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఏకకాలంలో
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ త్వరలోనే ఆన్లైన్ రిటైల్ రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 నాటికి 50లక్షల రిలయన్స్ రిటైల్ స్టోర్లు
ఐడియా సెల్యులార్ రూ.999, రూ.1,999 ల పేరిట రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను తాజాగా లాంచ్ చేసింది. రూ.999 ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 12
తాజా ప్రభుత్వంతో, రాష్ట్రంలో ఆహార విప్లవానికి అడుగులు పడ్డాయి. రైతులు పండించిన పంటలు ఆన్ డిమాండ్పై అమ్ముకొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా