మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడైయ్యాడు. ఆడుకుంటున్న తన ఇద్దరి పిల్లలను తీసుకెళ్లి వ్యవపాయ బావిలో పడేసి హత్య చేశాడు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని రావిర్యాలలో ‘దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభ జరిగింది. వర్షంలో తడుస్తూనే రేవంత్ రెడ్డి