మహబూబాబాద్ జిల్లాలో దారుణం..ఇద్దరు పిల్లలను బావిలో పడేసిన కసాయి తండ్రి..
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడైయ్యాడు. ఆడుకుంటున్న తన ఇద్దరి పిల్లలను తీసుకెళ్లి వ్యవపాయ బావిలో పడేసి హత్య చేశాడు