రైతులకు భరోసానివ్వాల్సిన రాష్ట్రప్రభుత్వం చేతగానితనంతో రోడ్డెక్కి ధర్నాచేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీకి తనను వెళ్లనీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకోవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని ఆ పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ