రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శననం-ఆర్టీఏ అధికారుల తీరుపై చంద్రబాబు సీరియస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పర్యటన కోసం అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు.