స్మితా సబర్వాల్కు హైకోర్టు షాక్..ఆ 15 లక్షలు స్మితా సబర్వాల్ కట్టాల్సిందే..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్కు హైకోర్టులో చుక్కెదురైయ్యింది. కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.