కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసింది. అయితే, ప్రస్తుతం యూకే లో కరోనా మహమ్మారి రూపం మార్చుకొని కొత్త స్ట్రెయిన్ గా మార్పులు చెందింది.
త్వరలోనే తెలంగాణ సీఎం గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. పగ్గాలు చేపట్టబోతున్నారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి… ఏ ఎన్నికలు వచ్చినా.. ఈ ఎన్నికల
ఢిల్లీలో రైతుల ఆందోళన కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొనసాగుతూనే ఉంది. మరోవైపు వారిని చర్చలకు ఆహ్వానిస్తూనే.. రైతుల ఉద్యమంపై ఆరోపణలు చేస్తూ వస్తోంది
శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా అధికార ప్రతినిధి బైరెడ్డి శబరి దర్శించుకున్నారు. శ్రీశైల ఆలయ హరిహారరాయ గోపురం వద్దకు చేరుకున్న
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది విమర్శల దాడి పెరుగుతుంది. అయితే ఈ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి పెరుగుతుంది. నేతల మధ్య విమర్శలు ఎక్కువవుతున్నాయి. అయితే మజ్లిస్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా
మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు… పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ