ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్కే దక్కింది- రోజా
ఆంధ్రప్రదేశ్లోని నగరి ఎమ్మెల్యే రోజా శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ..యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్