ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్.గులేరియా గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని… “భారత్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006