ఐపీఎల్ 2021 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితాన్ని కూడా అంచనా వేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. రాజస్థాన్-పంజాబ్
గత కొన్ని సీజన్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్లు మార్చినా ఫలితం దక్కలేదు. ఆరంభంలో అదరగొట్టడం చివరలో చేతులెత్తేయడం ఆ జట్టుకు