ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో
గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిపై సాక్షి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నాగిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్
అనంతపురం లోని శింగనమల నియోజకవర్గం లో పింఛన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి చేసాడు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి గ్రామం లో ఈ ఘటన చోటుచేసుకుంది. పింఛన్