telugu navyamedia

KTR

కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు:  కేటీఆర్‌

నీతిఆయోగ్‌ ఎన్ని సిఫారసులు చేసినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో

ఏపీలో వైసీపీనే గెలుస్తుంది.. కేటీఆర్ సర్వే..

vimala p
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించనుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు చేతకానితనం వల్లే టీడీపీ ఏపీలో

కేసీఆర్ కేబినెట్‌లో హరీష్ కు దక్కని బెర్త్!

మొన్న  జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.తనతో పాటు హోమ్ మంత్రిగా మహమూద్

అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట..100 రెట్లు పెరిగిన ఆదాయం: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయడంతో నాలుగేళ్లలో  ప్రభుత్వ ఆదాయం 100 రెట్లు పెరిగిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్

అద్భుతంగా ఉంది..అభినందనలు బావ: కేటీఆర్

సిద్దిపేటలో సుమారు 20 కోట్ల తో నిర్మించిన స‌మీకృత మార్కెట్ బిల్డింగ్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను హ‌రీశ్ త‌న

తెలంగాణ పథకాలను చంద్రబాబు కాపీ: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో తెలంగాణ యూని యన్‌

తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకు?: కేటీఆర్

కొన్ని  మీడియా సంస్థలు  మేం ఏది చెప్తే అదే వేదం.. అంటూ ఇంకా కూడా తెలంగాణపై అధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణిని అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వంటేరు చేరికతో గజ్వేల్ లో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది

టీఆర్ఎస్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి చేరికతో గజ్వేల్ లో తమ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో

పోచారం స్పీకర్ కావడం శుభపరిణామం: కేటీఆర్

తెలంగాణ శాసనసభ స్పీకర్ గా  పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక  కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని సిరిసిల్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.  శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన

చెరువు కబ్జాపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై  తక్షణమే స్పందిస్తారు. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. తాజాగా ఆయన