హత్యా రాజకీయాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు..navyamediaJune 4, 2022June 4, 2022 by navyamediaJune 4, 2022June 4, 20220489 ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. పల్నాడులో జాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయల్దేరిన బుద్దావెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. Read more