ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. పల్నాడులో జాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయల్దేరిన బుద్దావెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
*జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. *జల్లయ్య మృతదేహం బందువులకు అప్పగింత *నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *జల్లయ్య మృతదేహాన్ని రావులాపురం తరలింపుకు పోలీసులు యత్నం *జల్లయ్య