తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకపక్క
తెలంగాణ ఆడ పడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసింది ఎమ్మెల్సి
దసరా పండుగ దగ్గర పడింది. దీంతో అందరు ఎక్కడ ఆఫర్లు వస్తాయని చూస్తున్నారు. తాజాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్పే (PhonePe) తమ కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్ల
పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు చార్జీల్లో ఈ కింది రాయితీ వర్తిస్తాయి. మెట్రో సువర్ణ ఆఫర్