telugu navyamedia

elugu News updates

ఢిల్లీలో చంద్రబాబును కలిసిన బీజేపీ నేత

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు గత మూడు రోజులుగా ఢిల్లీలో పలువురు విపక్షనేతలను కలుస్తూ బిజి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో  ఏపీ భవన్‌లో చంద్రబాబును కలిసేందుకు బీజేపీ

సంక్షేమ పథకాలు పేదల కోసమే: మంత్రి అల్లోల

vimala p
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదల కోసమేనని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం బాస‌ర మండ‌లం

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదుల హతం

vimala p
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా ఇమాంసాహిబ్ పట్టణంలోని అద్కర ప్రాంతంలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్ర కదలికలున్నాయన్న సమాచారంతో  సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు

చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు అప్పులు చేశారు: రామచంద్రయ్య

vimala p
కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి ఏపీ సీఎం చంద్రబాబు అప్పులు చేశారని వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన

ప్రజాగొంతుకనై మండలిలో పోరాడుతా: జీవన్‌రెడ్డి

vimala p
కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి,

పేపర్ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

vimala p
న్యూస్ పేపర్ చదువుతూ ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన సూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కనకరాజ్(67) హతాన్మరణం

సోషల్ మీడియా పోస్ట్‌ ల పై నిఘా : సీఈవో రజత్‌కుమార్‌

vimala p
లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. లోక్‌సభ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌.. అజ్ఞాతంలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

vimala p
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

గెలుపు గుర్రాలను ఎంపిక చేశాం: చంద్రబాబు

vimala p
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కసరత్తు

అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది: గల్లా జయదేవ్

vimala p
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానిని అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన

జర్నలిస్ట్‌ కేసులో డేరా బాబా దోషి.. ఈ నెల 17న శిక్ష ఖరారు!

vimala p
16 ఏళ్ల క్రితం పాత్రికేయుడు రామ్‌చందర్‌ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబా, గుర్మీత్‌రామ్‌ రహీమ్‌ సింగ్‌ తో పాటు మరో ముగ్గురు దోషులుగా సీబీఐ ప్రత్యేకకోర్టు

సమాజం కోసమే రాజకీయాల్లోకి: ప్రకాశ్‌రాజ్‌

vimala p
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశ విషయమై