తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదల కోసమేనని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం బాసర మండలం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా ఇమాంసాహిబ్ పట్టణంలోని అద్కర ప్రాంతంలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్ర కదలికలున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు
కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి ఏపీ సీఎం చంద్రబాబు అప్పులు చేశారని వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి,
న్యూస్ పేపర్ చదువుతూ ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన సూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కనకరాజ్(67) హతాన్మరణం
లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ పలు సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో
కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానిని అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సినీనటుడు ప్రకాశ్రాజ్ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశ విషయమై