తెలంగాణలో కష్టాల్లో ఉన్న రైతులకు పాలకుల ఓదార్పు కరువైందని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తంచేసింది. ఖరీఫ్ లో దిగుబడులను కొనుగోలుచేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్
తెలంగాణలోని హుజూరాబాద్ అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఉత్కంఠ రేపుతుంది. ఉదయం 7 గంటలకు