ఈ రోజు సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెన్నాయుడుకి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే జైలు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు అయింది. అచ్చెన్నాయుడికి సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు
ఇవాళ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..అయితే..ఈ అరెస్ట్పై టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేసారు. ఆ విమర్శలకు మంత్రి ధర్మాన స్పందించారు. అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన్ను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని… జగన్ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఏపీ పరువు తీయొద్దని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవాళ తిరుపతిలో చేపట్టిన ధర్మపోరాట యాత్ర నేపథ్యంలో