సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి..బారికేడ్లు, సీసీ కెమెరాలు ధ్వంసం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కశ్మిరీ పండిట్లపై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బుధవారం ఆందోళనలు