నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం పొన్నలూరి బ్రదర్స్ వారి “శోభ” 01-05-1958 విడుదలయ్యింది. నిర్మాత పి. వసంత కుమార్ రెడ్డి పొన్నలూరి బ్రదర్స్
నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం వాహిని ప్రొడక్షన్స్ వారి “రాజమకుటం” 24-02-1960 విడుదలయ్యింది. నిర్మాత, దర్శకుడు బి.యన్.రెడ్డి గారు వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై
నటరత్న ఎన్.టి.రామారావు నటించిన సాంఘిక చిత్రం సాహిణీ ఆర్ట్స్ వారి “పెంకి పెళ్ళాం” ఈ సినిమా 6 డిసెంబర్ 1956 లో విడుదలైంది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో