క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు వార్డు వ్యవస్థ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు వార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం జిహెచ్ఎంసి