తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈరోజు(శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఈ నెల 21
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు, ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు
కాలం మారుతోంది… ప్రజల అవసరాలు మారుతున్నాయి… వారి ఆలోచన విధానం కూడా మారుతోంది… పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన
తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి.
హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ పదవి తెలుగుదేశం కైవశం చేసుకొంది. చైర్మన్ గా అరవ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. 13 మంది కౌన్సిలర్లు
హైదరాబాద్లో, ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం లో ఆదివారం తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ, భరత్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా