నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన – చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు – ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు
47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే, ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చాం. ప్రజలంతా స్వాతంత్ర్యం వచ్చిందని హాయిగా ఉన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదు, భూమినే
చితకొట్టిన శ్రీకాకుళం విరగొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖ తరిమేసిన తూర్పుగోదావరి పాతరేసిన పశ్చిమగోదావరి కూల్చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడ గొట్టిన ఒంగోలు నేల కూల్చిన
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ