నందమూరి తారకరామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం రాజలక్ష్మి ప్రొడక్షన్స్ వారి “వీరాభిమన్యు” 12 ఆగస్టు 1965 విడుదలయ్యింది. నిర్మాతలు సుందరలాల్ నహతా, డూండీలు రాజలక్ష్మి ప్రొడక్షన్స్
రాష్ట్రంలో 1,04,396 చెట్లు నరికివేత. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన 769.66 హెకార్ల అటవీ ప్రాంతం. రాష్ట్రంలో తగ్గిన చెట్ల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని).
రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకుఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా…మరికొన్ని
సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును ఇచ్చింది. ఎస్సీ,ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది. ఆ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బీఆర్ గవాయి,
టీటీడీ ప్రక్షాళనకు నడుం బిగించింది టిడిపి కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం
వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది… ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి రెండేళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడినుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెర తీశారు.
రాష్ట్రంలో వివిధ ప్రజా సమస్యలపై నిర్వహించిన ఉద్యమాల సందర్భంగా గత కాలంలో సీపీఐ, అనుబంధ ప్రజాసంఘాల శ్రేణులపై నమోదైన కేసులను తొలగించాలని రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం – మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై
ఈ నెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని కూటమి నాయకుడిగా