నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం – మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు.
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చంద్రబాబు చర్చ – ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అవసరాలు వివరించిన చంద్రబాబు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం – శాఖలవారీ సమన్వయం కోసం ఎంపీలకు బాధ్యతలు అప్పగించనున్న సీఎం