telugu navyamedia

నారా చంద్రబాబు నాయుడు

నేడు ఢిల్లీ పర్యటన లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్లో

నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు

జన్మదిన శుభాకాంక్షల కోసం కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

navyamedia
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు

రేపు హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు చాయాపురంలో పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

navyamedia
రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో

ఏపీలో పర్యటించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు

29 వ తేదీ ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

navyamedia
తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 29-03-2025 వ తేదీ ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు మరియు

పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబునాయుడును ఆహ్వానించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

navyamedia
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగు “ప్రజావేదిక” కార్యక్రమం షెడ్యూల్ విడుదల

navyamedia
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజావేదిక” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్  విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా

కలుషిత ఆహారంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం.

Navya Media
అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత

తెలుగింటి ఆడపడుచులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన నారా చంద్రబాబు నాయుడు

navyamedia
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం

అన్నక్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించిన నారా భువనేశ్వరి

Navya Media
రాష్ట్రంలో రేపటి నుండి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి

చంద్రబాబును కలిసిన బండారు దత్తాత్రేయ

Navya Media
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు.