telugu navyamedia

నారా చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కూటమికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ

navyamedia
ఫిబ్రవరి 14, 2026న ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక

ఢిల్లీ నుంచి శ్రీశైలం దేవస్థానంలో వసతులు మరియు భక్తుల రద్దీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (10 ఫిబ్రవరి 2026) ఢిల్లీ నుంచి శ్రీశైలం దేవస్థానంలో వసతులు మరియు భక్తుల రద్దీపై ఉన్నత స్థాయి సమీక్ష

‘నీరు-ప్రగతి-జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను పరిశీలించారు. అనంతరం నీటి వినియోగదారుల సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతీ జలాశయం నిండాలి

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి రోజు ప్రజా వేదిక

వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింన కోర్ట్

navyamedia
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా

భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం పట్ల ఎంతో సంతృప్తి: డా. నోరి దత్తాత్రేయుడు

navyamedia
భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు ఇచ్చారని కానీ నా దేశం,

‘దావోస్ మ్యాన్‌’గా సీఎంను కీర్తించిన ఈరోస్ సంస్థ ఫౌండర్ కిషోర్ లుల్లా

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో

నేడు తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మండపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో నిర్వహించే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన