

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్.
మంగళగిరి బస్ డిపో నుంచి పెనుమాక బస్ స్టాండ్ వరకు దివ్యాంగులతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి వారిని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.


స్మిత్ పరుగుల ఆకలి మీద ఉన్నాడు : పాంటింగ్