విజయనగరం, విశాఖ జిల్లాల్లో నేడు జగన్ పర్యటన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన రూ.3,500 కోట్లతో విమానాశ్రయ నిర్మాణం 2025 కల్లా పూర్తిచేస్తామన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం
ఒక చారిత్రాత్మక తరుణంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ యొక్క 100వ ఎపిసోడ్ ఇక్కడ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష
వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి
మాజీ మంత్రి వివేకా హత్యపై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. వివేకా మరణించినట్లు శివప్రకాష్రెడ్డి తనకు
మెుబైల్ ఫోన్ల వినియోగం దేశంలో పెరిగిపోతూ వస్తోంది. అయితే వినియోగదారులను బాగా ఇబ్బంది పెడుతున్న విషయాల్లో ఒకటి అనవసరమైన కాల్స్, మేసెజ్లు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. తెలంగాణ హైకోర్టు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నారన్న కారణంతో షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలోని అనాథలు, శరణాలయాల స్థితిగతులు, సమస్యలు అవగాహన విధాన రూపకల్పన కోసం కేబినెట్ సబ్