ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకి గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయనకి వైద్యులు కాలేయ మార్పిడి
లాక్డౌన్ వలన గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్కి బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకి సంబంధించిన
ఆ భారత భూభాగాలు నేపాల్వే అంటూ మనిషా కోయిరాల చేసిన కాంట్రవర్సియల్ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని,
మెగాపవర్స్టార్ రామ్చరణ్ భార్య ఉపాసన పలు రంగాలలో ప్రతిభ చూపుతూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉపాసన చురుకుగా పాల్గొంటుంటారు.
ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య ఆలియా విడాకులు కావాలని లీగల్ నోటీసులు పంపింది. కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్, వాట్సాప్ల ద్వారా
కరోనా వైరస్ వలన అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా భారీగా నష్టపోయింది. షూటింగ్స్తో పాటు ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పట్లో
సినిమాలతో పాటు వెబ్సిరీస్లు, లఘు చిత్రాల్లో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది ముంబయి ముద్దుగుమ్మ అదాశర్మ. ఇటీవల ‘టిండే’ అనే లఘు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డేటింగ్ యాప్స్,