బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు
కరోనా మహమ్మారి కారణంగా ఓ ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ప్రస్తుతం తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ‘బాలికా వధు’ సీరియల్ దర్శకుల్లో ఒకరైన రామ్ వ్రిక్ష
కార్తీక్రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలొ తెరకెక్కుతున్న చిత్రం ‘దీర్ఘాయుష్మాన్భవ’. డా ఎంవికె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రొజుల తర్వాత
మెగాస్టార్ నట వారసత్వం పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన చెర్రీ.. నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ సినిమాలు రూపొందిస్తున్నారు. మరోవైపు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి పూరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా చేస్తున్నట్టు విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నట్టు సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. విజయ్ దేవరకొండ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సుకుమార్తో
బిగ్బాస్లో గత రెండు సీజన్ల నుంచీ ఓ సాంప్రదాయం నడుస్తూ వస్తోంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్ను లీక్ చేయడం, ఇక ఎపిసోడ్ ప్రారంభానికి ముందు