ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తానని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన
ఏపీకి జీవనాడిగా పిలుచుకునే పోలవరం పనులు ఇప్పటి వరకు 70శాతం మేరకు పనులు పూర్తైయ్యాయి. ఎన్నో అడ్డంకుల మధ్య రాష్ర్టంలో ఏర్పటైన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పూర్తికి
పోలీసుల సహకారంతో కబ్జా కాండ జరిపిన మైహోమ్ రామేశ్వరరావు “టీవీ9” వ్యవస్థాపకుడు రవిప్రకాష్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేసిన పనికి గొంతులో పచ్చి వెలక్కాయ
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. 150 కోట్ల రూపాయల బడ్జెట్తో సుజీత్ ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 15న విడుదల
డుకాటీ సంస్థ నుండి ‘హైపర్ మోటార్డ్ 950’ పేరుతో అధునాతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ 937 సీసీ ట్విన్ సిలెండర్ ఇంజిన్తో విడుదల
థాంప్సన్(ఫ్రెంచ్ దిగ్గజం) దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా
కోటక్ మహీంద్రా బ్యాంకు చెత్తను, వ్యర్థాలను రోడ్డుపై వేయటంతో, వారికి జీహెచ్ఎంసీ రూ.20వేల జరిమానా విధించింది. సోమాజిగూడలోని కోటక్ మహీంద్రా బ్యాంకు సమీపంలో వారు కొన్ని సంచుల్లో
క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన తరువాత హైదరాబాద్లో ఇలాంటి ముఠా పట్టుబడడం
భారత్ అన్నింటా ముందు ఉంటుంది, ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే తాజా నివేదికల ప్రకారం… ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. యూజర్ బేస్లో
ప్రపంచకప్లో భాగంగా పాక్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. బ్యాట్, బంతి, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్రౌండ్షోతో ఆకట్టుకున్న ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం