telugu navyamedia

తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్‌ పేదలకు “ఆసరా” గా నిలుస్తున్నారు: హరీశ్‌రావు

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేదలకు “ఆసరా” గా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్

vimala p
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆగస్టు 15

ప్రశ్నించాలనే ప్రజలు నన్ను గెలిపించారు: రేవంత్

vimala p
ప్రశ్నించాలనే ప్రజలు నన్ను గెలిపించారని కాంగ్రెస్ నేత మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు తనను

సాంకేతిక లోపంతో నిలిచిన రైలు.. ప్రయాణీకుల ఇబ్బందులు

vimala p
మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద కాచిగూడ – అకోలా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే అధికారులు

అటవీ అధికారులపై దాడిని .. తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు..

vimala p
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై దాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలతో … రేపు ట్రాఫిక్ ఆంక్షలు..

vimala p
రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీస్

కేసీఆర్ కు .. రేవంత్ ఛాలెంజ్ ..

vimala p
తొలిసారిగా కొడంగల్ లో జరిగిన అభినందన సభకు మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా

నోటీసులు ఇవ్వాల్సిన పనిలేకుండా.. అక్రమకట్టడాలు కూల్చేసే చట్టం..

vimala p
అక్రమ కట్టడాలపై తెలుగు రాష్ట్రాలలో పోరు మరో మెట్టు .. ఇక నుండి నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాల కూల్చివేతకు వీలు కల్పించేలా కొత్త చట్టం తెస్తున్నామని

గతంలో తాను కూడా రెండు సార్లు పార్టీ మారాను: జగ్గారెడ్డి

vimala p
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నిన్న టీసీఎల్పీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రంలో పలువురు నేతలు పాల్గొనగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పాల్గొనలేదు. ఈ

బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్‌

vimala p
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బీజేపీ నేతల పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌

రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదు: రాజగోపాల్‌ రెడ్డి

vimala p
తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే ప్రభుత్వ

కొత్త మున్సిపల్ చట్టంపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

vimala p
తెలంగాణ అసెంబ్లీ లో కొత్త మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. మున్సిపాలిటీ బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లులకు సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు.