తెలంగాణ సీఎం కేసీఆర్ పేదలకు “ఆసరా” గా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆగస్టు 15
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద కాచిగూడ – అకోలా ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఈ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే అధికారులు
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై దాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన
రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీస్
అక్రమ కట్టడాలపై తెలుగు రాష్ట్రాలలో పోరు మరో మెట్టు .. ఇక నుండి నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాల కూల్చివేతకు వీలు కల్పించేలా కొత్త చట్టం తెస్తున్నామని
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నిన్న టీసీఎల్పీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రంలో పలువురు నేతలు పాల్గొనగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పాల్గొనలేదు. ఈ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నేతల పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్
తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే ప్రభుత్వ
తెలంగాణ అసెంబ్లీ లో కొత్త మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. మున్సిపాలిటీ బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లులకు సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు.