ట్విటర్ సంస్థ అసత్య వార్తలు, ప్రభుత్వ అనుకూల వార్తలను వ్యాపింపచేసే వేలాది ఖాతాలను తొలగించింది. వీటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, స్పెయిన్కి చెందినవి ఎక్కువగా ఉన్నట్లుగా
పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఉచిత వైద్య శిబిరాలు వంటి సామాజిక సేవల్లోనూ ముందున్నారు ఈ డాక్టర్. అయినా ఆయనలో ఏదో వెలితి. తాను పుట్టిన గడ్డకు.. ఇక్కడి
ప్రపంచంలో ఎంతో మంది మానసికంగా కుమిలిపోయేట్టు చేస్తున్న ఒకే సమస్య బట్టతల. అయితే ఇప్పుడు దీనికి మంచి పరిష్కారం చూపించారు… విస్కాన్సన్-మాడిసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. శస్త్రచికిత్సలతో పనిలేని,
నేడు షావోమి భారతదేశంలో స్మార్టర్ లివింగ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో భాగంగా పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వీటిలో 65 అంగుళాల ఎంఐ టీవీ, ఎంఐ బ్యాండ్
నేడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్-30 జెట్ ద్వారా గాలిలో కదిలే లక్ష్యాన్ని ను గాలిలోనే ఢీకొని పేల్చివేసే ‘అస్త్ర’ అనబడే మిస్సైల్ ను విజయవంతంగా ప్రయోగించింది.
పబ్జిగేమ్స్ బారినపడి పిల్లలు, యువతీ యువకులు బానిసలుగా మారుతున్నానని, ప్రభుత్వం వెంటనే పబ్జి గేమ్స్ను నిషేధించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఇలాంటి గేమ్స్ల బారినపడి
భారతీ ఎయిర్టెల్ జియో ఫైబర్ను దీటుగా ఎదుర్కొనేందుకు, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఇంటర్నెట్ వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్
ఇస్రో విక్రమ్’ ల్యాండర్తో అనుసంధానత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ వ్యోమనౌక ఆకృతి చెక్కుచెదరలేదని ఆర్బిటర్ పంపిన చిత్రాలతో దాదాపు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా వాహనాలలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కరెంట్ వాహనాలకు బాగా ఆదరణ లభిస్తుంది. దీనితో ఉత్పత్తిదారులు కూడా సరికొత్త వాహనాలను అందుబాటులోకి