ఇండియన్ రైల్వేస్ తన ప్రయాణికుల కోసం వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిట్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలను చేరుకునేందుకు ట్రైన్ జర్నీ చేసే వారి కోసం రైల్వే
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు మూడు రోజుల పాటు వీకాఫ్ను ప్రకటించింది. ఈ మేరకు జపాన్లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ 2,300 మంది ఉద్యోగులకు మూడు
వివిధ కారణాలతో చర్మాన్ని కోల్పోయిన వారు సహజంగా అనుకునే మాటలు.. అవసరమైనప్పుడు అవసరానికి తగినంత సజీవమైన చర్మం దొరికితే ఎలా ఉంటుంది? కాలిన గాయాల బారిన పడ్డవారికే
పాతపద్ధతిలో పాన్ కార్డు పొందాలంటే మూడు వారాల సమయం ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ సులభంగా పాన్ కార్డును పొందే అవకాశం కల్పించింది.
టిక్ టాక్ నుంచి స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమైంది. టిక్టాక్ క్రియేటర్ బైట్ డ్యాన్స్ కంపెనీ స్మార్టిజన్ జియాంగో ప్రొ3 పేరుతో.. ఓ న్యూ స్మార్ట్ఫోన్ను
వినియోగదారులు పెరుగుతుండటంతో అభియోగాలు పెరుగుతుండటంతో వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లు తీసుకొచ్చి కొత్తవారిని ఆకర్షించేప్రయత్నిస్తుంది. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్న
ఫేస్బుక్ మరోకొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ యాప్లో ప్రత్యేక వార్తా విభాగాన్ని ‘న్యూస్ ట్యాబ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. తద్వారా తన ప్లాట్ఫాంలో ఫేక్న్యూస్కు చెక్