భారత సారథి విరాట్ కోహ్లి మరో మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇన్నింగ్స్ 39 ఓవర్లో సింగిల్ తీయడంతో ఛేదనలో
భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్లో ఒక్కో మ్యాచ్ను గెల్చుకొని సమంగా నిలిచాయి. సమవుజ్జీల సమరంలో ఆఖరి ఘట్టానికి వేళైంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్లతో
సత్తాకు సాన పట్టి..అవాంతరాలను అధిగమించి అద్భుత విజయాలు సాధించాడు. దిమ్మదిరిగే పంచులతో ప్రత్యర్థులను ఓడించి విజయాలను సొంతం చేసుకుని గిన్నిస్ బుక్లో తన పేరు పదిలం చేసుకున్నాడు
నేడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తొలి మ్యాచ్ని సమర్పించుకున్న భారత జట్టు ఈ
షోయబ్ మాలిక్ అనూహ్యంగా పాకిస్తాన్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో తలపడబోయే పాకిస్తాన్ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు.
భారత జట్టు వరుస సిరీస్ లు గెలుస్తు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తు చేస్తూ వరుస సిరీస్ను సొంతం చేసుకుంటుంది. ఫార్మెట్ ఏదైనా
భారత్, ఆస్ట్రేలియా తొలివన్డే మ్యాచ్లో ఆసీస్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ, స్టేడియంలో ఓ అభిమాని హెయిర్ స్టెల్కు మాత్రం అందరూ ఫిదా
భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో రెండు జట్లు ఒకే దూకుడుగా ఆటను ప్రదర్శిస్తున్నాయి. భారతజట్టు నిర్దేశించిన 256 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్
భారత జట్టు 2020 చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కు ఎంతో సమయం ఉన్నప్పటికీ మాజీ క్రీడాకారులు అప్పుడే దానిపై ఆసక్తి చూపుతున్నారు. సిరీస్ అత్యంత ఆసక్తికరంగా
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇకపై ఆటకు పూర్తిగా దూరంకానున్నారనే సందేహాలు వెలువడుతున్నాయి. తాజాగా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే