కోరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చాలా మంది సెలబ్రిటీలు ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రజినీకాంత్, నితిన్ లాంటి స్టార్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించి తమ మంచి
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల డిజిటల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ‘ఆహా’ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అల్లు అరవింద్. ప్రస్తుత
లాక్డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని వెల్లడించిన ఓ యూట్యూబ్ ఛానెల్.. థంబ్నైల్లో సునీత ఫొటోను బ్లర్ చేసి
కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పాటించాలనీ కోరగా.. కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు