వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం విద్యాసంస్థల్లో శిక్షణ పొందుతుంటారు. అంతేగాకుండా ఫిజికల్ కోచింగ్ తీసుకొని అన్నివిధాల ఉద్యోగం కోసం కృషి చేస్తునారు.
బి.ఎస్.ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 135 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో కూడిన
బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి ఇచ్చిపోయిన ఆస్తి ఆంగ్లభాష. అప్పటినుండి మనవాళ్ళు దానిని పట్టుకోడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చదువుకునే వారిలో చాలా మందికి లెక్కలంటే
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వీసీ ఆచార్య నాగేశ్వరరావు పదవీకాలం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా
తెలంగాణలో ఎంతో మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ ఫైర్, ఐటీ, ఫింగర్ప్రింట్ బ్యూరోలో ఎస్సై నియామకాల తుది ఫలితాలను
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు (గెస్ట్ లెక్చరర్స్) హైకోర్టులో ఊరట లభించింది. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన వారినే ఈ ఏడాదీ కొనసాగించాలని ఉన్నత
బీహార్కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ తాను ఎకూస్టిక్ న్యూరోమా అనే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నానని చెప్పి షాకిచ్చారు. బీహార్లో సూపర్30 పేరుతో ఓ ఐఐటీ ట్రైనింగ్
విజయవాడలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (APCOB-ఆప్కాబ్) లో పోస్టుల భర్తీ చేయనున్నారు. మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ
విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్తో నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ
విజయనగర్కాలనీ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సి పాల్ బి రాధాక్రిష్ణమూర్తి, ఐటీఐలలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధిని కల్పించే దిశగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రానే