గ్రామ పంచాయతీ భవనాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. అప్పట్లో ఓ సంఘటనలో కోర్టు మందలించినందుకు నీలం
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో భయాన్ని పోగొట్టి వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. విద్యార్దులు భౌతిక
నందమూరి నటసింహం బాలకృష్ణ 106 వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్
ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చా జెండా ఊపింది. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. టెన్త్ పరీక్షల తర్వాత
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. మరోవైపు గాయకుడిగా కూడా అభిమానులను అలరించాడు సల్లూభాయ్. కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నసల్మాన్ ఇప్పుడు
గుజరాత్లోని భరూచ్ జిల్లాలో పేలుడు సంభవించింది. దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఓ కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. యశస్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుగల
ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల విషయమై తనని చర్చలకి ఆహ్వానించకపోవడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా మండిపడ్డాడు. దీనిపై
కోట్ల విలువైన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భూములు కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టుకు
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా రాబోతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర
కన్నడ సూపర్ హిట్ చిత్రం “కేజీఎఫ్ 2” కూడా ఓటీటీలో విడుదల అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ బడ్జెట్