రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో నిన్నటి నుంచి ర్యాపిడ్ యాంటిజెన్ కొవిడ్-19 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 22 వేల మార్కును దాటేసింది. నిన్న
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులతో పాటు పలు శాఖల సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టులో మొత్తం 50 మందికి
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు
శ్రీనగర్ సమీపంలో నిన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో తెలంగాణ జవాను వీరమరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ కాల్పుల్లో చనిపోయారు.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కేంద్రం క్లారీటీ ఇచ్చింది. ఉన్నత విద్యా సంస్థలలో పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ పచ్చ జెండా ఊపింది.
దేశంలో ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ విడుదల చేసేందుకు స్వదేశీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను పరీక్షించేందుకు