telugu navyamedia

సామాజిక

హైదరాబాద్‌లో ర్యాపిడ్ టెస్టులు..అరగంటలోనే ఫలితం

vimala p
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో నిన్నటి నుంచి ర్యాపిడ్ యాంటిజెన్ కొవిడ్-19 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా

vimala p
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 22 వేల మార్కును దాటేసింది. నిన్న

ఏపీలో ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 1062 పాజిటివ్ కేసులు

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తెలంగాణ హైకోర్టులో 25 మందికి కరోనా!

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులతో పాటు పలు శాఖల సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టులో మొత్తం 50 మందికి

దేశంలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 22,752 మందికి కరోనా

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రోజురోజుకూ కేసుల స్సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత

సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ !

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు

అవన్నీ రూమర్లే వివరణ ఇచ్చిన యాంకర్ ఝాన్సీ

vimala p
కరోనా వైరస్ ప్రభావం తెలుగు బుల్లి తెరపై కూడా పడింది. పలువురు తారలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా సోకిందంటూ పలువురిపై పుకార్లు

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి వేతనం!

vimala p
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు జూన్‌ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నుంచి మే నెల వరకు సగం

చైనా యాప్‌లపై నిషేధంపై అమెరికా కసరత్తు !

vimala p
గాల్వన్‌ లోయ వద్ద చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రత, రక్షణ శాఖ

కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. తెలంగాణ జవాను వీరమరణం!

vimala p
శ్రీనగర్ సమీపంలో నిన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో తెలంగాణ జవాను వీరమరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ కాల్పుల్లో చనిపోయారు.

పరీక్షల నిర్వహణపై కేంద్రం క్లారీటీ!

vimala p
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కేంద్రం క్లారీటీ ఇచ్చింది. ఉన్నత విద్యా సంస్థలలో పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ‌ పచ్చ జెండా ఊపింది.

తొలి దశలో 375 మందిపై వ్యాక్సిన్ ప్రయోగం!

vimala p
దేశంలో ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ విడుదల చేసేందుకు స్వదేశీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను పరీక్షించేందుకు