హిందూ సాంప్రదాయాన్ని పాటించని భార్య తనకు వద్దని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ముఖానికి బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోని భార్య వద్దని విడాకుల కోసం పిటిషన్
గాల్వన్ లోయ వద్ద చైనా దుశ్చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఆ దేశానికి బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ముఖ్యమైన 59
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై పోలీసులు అన్నీ కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయా? అన్న కోణంలోకూడా పోలీసులు విచారణ
గుంటూరు జిల్లాలో పాతకక్షల కారణంగా ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గురజాల మండలంలోని అంబాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్
గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడో రోజు కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ మూడ్రోజుల్లో మొత్తం పదిన్నర
కడప జిల్లాలో కారును రైలింజన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలైనాయి. ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు దాటిన తర్వాత భారతీ
సూర్యాపేటలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్లో శుక్రవారం నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. విజయవాడ
విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలులో అలాంటి ఘటనే మరొకటి చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. అమ్మోనియా
భార్య వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో
బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు పిడుగులు పడడంతో 36 మంది మృత్యువాత పడ్డారు. గత 24