నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో
విజయవాడలోని కొవిడ్ కేంద్రంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. స్థానిక స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోంది.
విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి
గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైంది. రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా రాజమలలోని పెట్టిముడిలో కొండచరియలు విరిగి తేయాకు కార్మికుల నివాసాలపై పడడంతో
2020లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచం విలవిలలాడుతుంటే… పలు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా జరిగిన కోజికోడ్ విమాన
తెలంగాణలో ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కామారెడ్డికి చెందిన 25 ఏళ్ల శరణ్య బెంగళూరులోని ఓ సంస్థలో
అహ్మదాబాద్ లోని కరోనా ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. నవ్ రంగ్ పుర ప్రాంతంలోని షెర్రే హాస్పిటల్ లో ఈ