telugu navyamedia

క్రైమ్ వార్తలు

అంతుచిక్కని “సైకిల్ ట్రీ”… ఎక్కడంటే…?

vimala p
ప్రపంచంలో ఎన్నో వింతలూ విశేషాలు మానవ తెలివికి అంతు చిక్కకుండా, మనుషులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. వాటిలోని మర్మమేమిటో ఎవ్వరికీ తెలియదు. అలాంటి వాటి లిస్టులో ఈ

నా ప్రియుడికి బా డ్రెస్సులు నచ్చడం లేదట…!?

vimala p
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని కొందరు తమ ప్రత్యేకతతో రాత్రికి రాత్రే స్టార్‌గాను అవతరిస్తున్నారు. ఇలాగే లండన్‌కు చెందిన 24 ఏళ్ల ఒలివియా జాక్సన్ అనే యువతి

టేకాఫ్‌కు రెడీగా ఫ్లైట్… ఇంతలో పైలెట్ల అరెస్ట్

vimala p
టేకాఫ్ కు ఫ్లైట్ రెడీగా ఉండగా… అంతలోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు పైలెట్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గ్లాస్గో విమానాశ్రయంలో ఆదివారం ఉదయం

వైఫై పాస్ వర్డ్ అడిగితే .. జీవితఖైదు..

vimala p
మనుషులలో అసహనం అతి చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ప్రవర్తించే స్థితికి తీసుకొచ్చేసింది. దినోత్ రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా, వైఫై పాస్ వర్డ్ కోసం ఒత్తిడి

మహబూబ్ నగర్ : ..ఘోరరోడ్డు ప్రమాదం .. 14మృతి..

vimala p
జిల్లాలో ఓ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది మరణించారు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో

స్మార్ట్ దొంగలు .. సీసీ కెమెరా.. లు .. కూడా కొట్టుకెళ్ళారు..

vimala p
స్మార్ట్ లోకంలో దొంగలు కూడా తెలివి మీరిపోతున్నారు. వస్తువులను దొంగలించడమే కాదు.. వాటికి సాక్ష్యాలు కూడా లేకుండా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో

మరోసారి అమెరికాలో .. కాల్పులు.. .. 20 మృతి..

vimala p
అమెరికాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాక్ కుటిల పథకాన్ని .. మరోసారి భగ్నం చేసిన భారత రక్షణ దళం..

vimala p
భారత్ మరోమారు పాక్ సైన్యానికి బుద్ధి చెప్పింది. పాక్ కమాండో ఆపరేషన్‌ను భగ్నం చేసిన భారత సైన్యం ఏడుగురిని హతమార్చింది. ఆ దేశానికి చెందిన బోర్డర్ యాక్షన్

స్ముగ్లింగ్ : .. రోజుకో కొత్త ఆలోచన… లోదుస్తులలో 2కోట్లు పైనే..

vimala p
చెన్నై విమానాశ్రయంలో మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలతో దొరికిపోయాడు. మలేషియా నుంచి వచ్చిన అజ్మల్ ఖాన్ నాగూర్

జమ్మూకశ్మీర్ : .. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతాదళాలు..

vimala p
జమ్ముకశ్మీర్‌లో గడిచిన 36 గంటల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లుగా భద్రతాదళాలు పేర్కొన్నాయి. వీరిలో జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఒక

ఉబర్ అనుకుని వేరే కారెక్కిన అమ్మాయి… 14 గంటల పాటు నరకం…

vimala p
ఈ ఘోరమైన ఘటన సిడ్నీలో చోటు చేసుకుంది. స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి బయలుదేరిన ఆ అమ్మాయి ఉబర్ కారు బుక్ చేసుకుంది. కాసేపటికి తన ముందుకొచ్చిన

మద్యం తాగి, వాహనం నడిపిన ఐఏఎస్ అధికారి .. అరెస్ట్ .. తప్పుచేస్తే..ఎవరిని వదిలేదిలేదు..

vimala p
డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పని చెప్పే అధికారులే ఆ తప్పు చేస్తే.. తాజాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పాత్రికేయుడి మృతికి కారణమైన కేరళ ఐఏఎస్‌ అధికారి