ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కి సంబంధించిన మరణాలు ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వల్లే చోటుచేసుకుంటున్నాయి. లంగ్ క్యాన్సర్ కి సంబంధించిన ప్రారంభ లక్షణాలుగా చిన్నపాటి దగ్గు, శ్వాస అందకపోవడం
కరోనా వైరస్ వల్ల ఇంటి నుంచి బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. అయితే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, వాల్వ్ రీప్లేస్మెంట్/రిపెయిర్ వంటి ఎలెక్టివ్ సర్జరీలు చేయించుకోవాల్సిన
ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల ఆరోగ్యంపై మరింతగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. చాలామంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేకనే సమస్యల బారిన పడుతూ ఉంటారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి 10 మంది కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా, మరోవైపు రిమ్స్లో
హెర్డ్ ఇమ్మ్యూనిటి వచ్చే లోపల వాక్సిన్ అమ్మేసుకోవాలి ఇది వాక్సిన్ సంస్థల తాపత్రయం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా కోవిడ్ 19 వాక్సిన్ తయారు చేసే పనిలో
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సోషల్ డిస్ట్రెన్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో ప్రపంచంలో మాస్క్ లకు భారీ డిమాండ్
మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది. అది ఒకేసారి 700 రకాల పనులు జరిగేలా చేస్తుంది. అందువల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్లు… కరోనా సమయంలో ఎక్కువ
జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కోవిడ్ – 19 ఆసుపత్రులలో అనవసర ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హోం ఐసోలేషన్ విధానాన్ని అమల్లోకి
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మాట ఒక్కటే కరోనా. కరోనాకు ఇప్పటి వరకు వాక్సిన్ లేకపోవడంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం అని, వ్యాధి నిరోధక శక్తిని