telugu navyamedia

వ్యాపార వార్తలు

అదో చిన్న కచోరి షాపు… కానీ జీఎస్టీ కట్టాల్సినంత ఆదాయం.. ఏడాదికి 70లక్షలపైనే..

vimala p
అది ఒక చిన్న కచోరి షాపు, ఉత్తర్ ప్రదేశ్‌లో ఉంది. ఆ షాపు తెరిస్తే చాలు ఆ కచోరి రుచి మరిగిన వారు పెద్ద క్యూలో నిలబడతారు.

స్వల్ప లాభాలలో .. స్టాక్ మార్కెట్లు..

vimala p
గత రెండు రోజుల వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 312 పాయింట్లతో లాభపడి.. 39435 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు షాక్‌..జీతాలు ఇవ్వలేమంటున్న అధికారులు!

vimala p
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేమంటూ అధికారులు అంటున్నారు. కేంద్ర

14 కోట్ల కారు..లేని సౌకర్యం లేదు..

vimala p
ప్రపంచంలోనే ఖరీదైన కార్ల్‌మన్‌ కింగ్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ ఎస్‌యూవీ…రూ.14 కోట్ల ఖరీదైన కార్బన్‌ ఫైబర్‌తో తయారైన ఈ కారు వజ్రాన్ని పోలిన డిజైన్‌తో పైకి చూస్తేనే మిగిలిన కార్లకన్నా

ఉబర్ ఎగిరే టాక్సీ.. అమెరికాలోనే సేవలు..

vimala p
ఉబర్‌ సంస్థ మరో ముందడుగు వేసింది. గాల్లో ఎగిరే ట్యాక్సీ కార్లను మన ముందుకు తెచ్చింది. దీన్ని చూసేందుకు హెలికాప్టరో.. కారో కూడా అర్థం కాదు. నలుగురు

చైనా సూపర్ కంప్యూటర్లపై .. అమెరికా నిషేధం..

vimala p
ట్రంప్ సర్కారు, గూఢచర్యం ఆరోపణలతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మేకర్ అయిన హువావేను నిషేధించి చైనాపై వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా

వివో .. స్మార్ట్‌ఫోన్ వై12.. భారత్ లో .. అందుబాటుధరలలోనే..

vimala p
వివో మొబైల్ ఉత్పాదక సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వై12 ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో

మార్కెట్ లో బంగారం ధరలు..

vimala p
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో

ఆ వస్తువులపై .. జీఎస్టీ తగ్గింపు.. 28 నుండి 18కి.. !

vimala p
మరో రెండు వారాలలో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు, ఆ క్రమంలో రేపు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు

5జి మొబైల్ .. 13 నిముషాలలో ఛార్జింగ్ అవుతుంది..: వివో సంస్థ

vimala p
వివో సంస్థ తొలి 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది. జూన్‌ 26 నుంచి 29 వరకు షాంఘైలో జరిగే ఎండబ్ల్యూసీ-2019 (మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌)లో దీన్ని ప్రదర్శించనుంది. ఈ

జీఎస్టీ లో బయటపడుతున్న లొసుగులు.. వెయ్యి కోట్లకు నకిలీ ..

vimala p
టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఎగుమతుల పరంగా జీఎస్టీ రాయితీలను అక్రమంగా లబ్దిపొందుతున్నట్లు గుర్తించారు. మొత్తం 5106 మంది సమస్యాత్మక ఎగుమతిదారులు తమతమ క్లెయింలు అక్రమంగా చేసి రీఫండ్స్‌ పొందుతున్నట్లు