ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేమంటూ అధికారులు అంటున్నారు. కేంద్ర
ప్రపంచంలోనే ఖరీదైన కార్ల్మన్ కింగ్ బుల్లెట్ప్రూఫ్ ఎస్యూవీ…రూ.14 కోట్ల ఖరీదైన కార్బన్ ఫైబర్తో తయారైన ఈ కారు వజ్రాన్ని పోలిన డిజైన్తో పైకి చూస్తేనే మిగిలిన కార్లకన్నా
ట్రంప్ సర్కారు, గూఢచర్యం ఆరోపణలతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మేకర్ అయిన హువావేను నిషేధించి చైనాపై వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా
వివో మొబైల్ ఉత్పాదక సంస్థ సరికొత్త స్మార్ట్ఫోన్ వై12 ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
వివో సంస్థ తొలి 5జీ ఫోన్ను తీసుకురాబోతోంది. జూన్ 26 నుంచి 29 వరకు షాంఘైలో జరిగే ఎండబ్ల్యూసీ-2019 (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్)లో దీన్ని ప్రదర్శించనుంది. ఈ
టాస్క్ఫోర్స్ అధికారులు, ఎగుమతుల పరంగా జీఎస్టీ రాయితీలను అక్రమంగా లబ్దిపొందుతున్నట్లు గుర్తించారు. మొత్తం 5106 మంది సమస్యాత్మక ఎగుమతిదారులు తమతమ క్లెయింలు అక్రమంగా చేసి రీఫండ్స్ పొందుతున్నట్లు